Breaking News

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ హైదరాబాద్: జూబ్లీహిల్స్ భరణీ లేఔట్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీ ఘటనలో దుండగులు రూ.7.5 లక్షల నగదును...

నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం

నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యుల ప్రమాణస్వీకారం తేదీ: డిసెంబర్ 16, 2024 నేడు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు అధికారికంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్. కృష్ణయ్య, బీద...

నేటి నుంచి ప్రారంభమవుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

|| Telangana Assembly meetings starting from today || హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముగ్గురు మాజీ సభ్యులకు...

పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన: పనుల పురోగతిపై సమీక్ష హైలైట్స్: ఉదయం 10:45కు హెలికాప్టర్ ద్వారా పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు నిర్మాణ ప్రాంతంలో ప్రాజెక్టు పనుల పరిశీలన ప్రాజెక్టు అధికారులతో సమీక్ష మధ్యాహ్నం...

రైతు భరోసాకు పరిమితి 7 లేదా 10 ఎకరాలు

రైతు భరోసాకు పరిమితి 7 లేదా 10 ఎకరాలు ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు అర్హత లేదు గతంలో మాదిరి వ్యవసాయేతర భూములకు మంజూరు వద్దు కేవలం సాగు...

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం

ప్రజలకు మతస్వేచ్ఛ ఆర్టికల్ 26 ప్రకారం హక్కు: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం హైదరాబాద్:వక్ఫ్ బోర్డుతో రాజ్యాంగానికి సంబంధం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ...

తెలంగాణలో మళ్లీ వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ

|| Restoration of the VIRO system again in Telangana || హైదరాబాద్:తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మందకృష్ణ మాదిగ

శ్రీతేజను పరామర్శించిన మందకృష్ణ మాదిగ సంధ్య థియేటర్ ఘటనపై సినీ ప్రముఖుల స్పందనపై ఆగ్రహం హైదరాబాద్:సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక...

సనాతన ధర్మమే నిజమైన జీవన మార్గం

సనాతన ధర్మమే నిజమైన జీవన మార్గం: ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు అయోధ్యలో అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభం తిరుమల, శ్రీశైలం, కేదార్ నాథ్, బద్రీనాథ్‌లలోనూ సేవా కేంద్రాలు ఏర్పాటు గౌరవంతో వైద్యం...

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటన

జగిత్యాల గడ్డ బీఆర్‌ఎస్‌కు అడ్డా జగిత్యాల జిల్లా: డిసెంబర్ 15 బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ధరూర్‌ బైపాస్‌ వద్ద ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. భారీగా మహిళలు, పార్టీ...