Breaking News

తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ..!!

తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ..!! టీవీఎస్‌ మోటార్స్‌ సహకారంతో ముందుకుపైలట్‌ ప్రాజెక్టు కింద ఎంటీవీఏసీని చేపట్టేందుకు సన్నద్ధం తిరుపతి: తిరుమలలోని వంటశాలల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు...

టై కాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్

టై కాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కేరళలోని కొచ్చి నగరంలో జరిగిన టైకాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు....

6 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు

ఏపీలో ఈ నెల 6 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ...

ఆర్టీసీ అన్నలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది

ఆర్టీసీ అన్నలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:డిసెంబర్ 05తమ ప్రభుత్వం రవాణా రంగంలో ఎన్నో అద్భుతా లను సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని...

ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుంది

ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుంది: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్:డిసెంబర్ 05తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు..ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుం దని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్‌ఎస్ నేతల అరెస్టులపై కవిత...

ఎఫ్ఐఆర్ లో ఏ1గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదు… జగన్ రెడ్డి

ఎఫ్ఐఆర్ లో ఏ1గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదు… జగన్ రెడ్డి: ఆనం కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్ జగన్ జేబుదొంగ అని అప్పుడే చెప్పామని వెల్లడి కేవీ రావును...

కవిత, కేజీవాలు కోర్టు నోటీసులు

కవిత, కేజీవాలు కోర్టు నోటీసులు ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో నిందితులకు ప్రాసిక్యూషన్ ఉపయోగించని పత్రాలను ఇవ్వాలని ట్రయల్ కోర్టు జారీచేసిన ఆదేశాలను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై స్పందించాలంటూ...

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తాం

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానిస్తాం: రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని కూడా ఆహ్వానిస్తామన్న ముఖ్యమంత్రి ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదని వ్యాఖ్య కేసీఆర్ సభకు...

మంత్రి నాదెండ్ల మనోహర్‌ కీలక ప్రకటన

విశాఖ : మంత్రి నాదెండ్ల మనోహర్‌ కీలక ప్రకటనరేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై CB CID విచారణకు ఆదేశంగంగవరం, కృష్ణపట్నం, విశాఖ పోర్టుల కంటే .. కాకినాడ పోర్టులోనే భారీగా అక్రమ రవాణా-నాదెండ్లవిశాఖ పోర్టుపైనా...

జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం ఖాయం..

జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం ఖాయం.. ఏసీబీ ఆఫీస్ వ‌ద్ద ష‌ర్మిల! || Come to Jagan Prison. || ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త అదానీ నుంచి రూ.1750 కోట్ల మేర‌కు లంచాలు తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు...