Breaking News

Establishment of the JAPC Committee on the Jamili Bill

జమిలి బిల్లుకు సంబంధించి జేపీసీ కమిటీ ఏర్పాటు

|| Establishment of the JAPC Committee on the Jamili Bill ||

న్యూ ఢిల్లీ:
జమిలి బిల్లుపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి పీపీ చౌదరి నేతృత్వంలో 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేశారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

కమిటీ వివరాలు:

  • జేపీసీ చైర్మన్‌గా లోక్‌సభ సభ్యుడు పీపీ చౌదరి నియమితులయ్యారు.
  • కమిటీలో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
  • రాజ్యసభ నుండి సీఎం రమేష్‌ (బీజేపీ)కి, లోక్‌సభ నుండి బాలశౌరి (జనసేన), హరీష్‌ బాలయోగి (టీడీపీ)కి చోటు లభించింది.

కమిటీ విధులు:
జమిలి ఎన్నికల విధానం అమలుకు అవసరమైన చట్టపరమైన మార్పులపై జేపీసీ అధ్యయనం చేస్తుంది. వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపి, బిల్లుకు అవసరమైన సిఫారసులు చేయనుంది.

Telangana is the only state where farmer suicides have decreased
రైతు ఆత్మహత్యలు తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ

ఈ కమిటీ జమిలి ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించి పార్లమెంట్ ముందు సమగ్ర నివేదికను సమర్పిస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *