Breaking News

‘Push 2’ Ticket prices from today

నేటి నుంచి ‘పుష్ప 2’ టికెట్ ధరలు తగ్గింపు

నేటి నుంచి ‘పుష్ప 2’ టికెట్ ధరలు తగ్గింపు

హైదరాబాద్:
సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తోంది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే రూ.621 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపధ్యంలో సినిమాను మరింత మంది చూసే అవకాశం కల్పించేందుకు టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

కొత్త టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:

  • సింగిల్ స్క్రీన్:
    • సెకండ్ క్లాస్: రూ.80
    • ఫస్ట్ క్లాస్: రూ.140
    • బాల్కనీ: రూ.200
  • మల్టీప్లెక్స్:
    • రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గింపు

ఈ నిర్ణయం ద్వారా ప్రేక్షకుల స్పందన మరింత పెరగనున్నట్లు ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ‘పుష్ప 2’కు క్రేజ్ తగ్గకుండానే టికెట్ ధర తగ్గింపు ప్రేక్షకులకు మరింత లాభం చేకూర్చనుంది.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *