విజయవాడ, 31, జనవరి: ఎన్ఎస్ఈ ఐపిఓకి సెబి ఆమోదం లభించడం మాకు చాలా సంతోషంగా ఉంది అని ఎన్ఎస్ఈ ఛైర్పర్సన్ శ్రీనివాస్ ఇంజేటి తేలిపారు. ఇది మా వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి.సెబి ఆమోదంతో, మా అన్ని వాటాదారులకు విలువ సృష్టి యొక్క కొత్త అధ్యాయాన్ని మేము ప్రారంభిస్తాము. ఈ ఆమోదం ఎన్ ఎస్ ఇ భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా మరియు భారత మూలధన మార్కెట్లకు దారిచూపేదనే విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది.

