Breaking News

ఇప్ప శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 0 2 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మండలం, కాచారం గ్రామ శాఖ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ గారు మరణించగా వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.అనంతరం వారి కుటుంబ సభ్యులను మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు పరామర్శించారు.వీరితోపాటు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *