Breaking News

బాధిత కుటుంబాలను పరామర్శించిన బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే

యాదగిరిగుట్ట ఫిబ్రవరి 0 2 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు నిమ్మల మాధవ రెడ్డి గారి తల్లి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని మరియు తుర్కపల్లి మండలం మోతి రామ్ తండా గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోతు శ్రీను గారి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *