Breaking News

బాధిత కుటుంబాలను పరామర్శించిన బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే

యాదగిరిగుట్ట ఫిబ్రవరి 0 2 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు నిమ్మల మాధవ రెడ్డి గారి తల్లి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని మరియు తుర్కపల్లి మండలం మోతి రామ్ తండా గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోతు శ్రీను గారి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *