కోదాడ, ఫిబ్రవరి2 (నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డులో ఇంటింటా ప్రచారం మొదలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తోట జ్యోతి శ్రీను, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయని తోట జ్యోతి శ్రీను అన్నారు. ప్రచార కార్యక్రమంలో పొనుగోటి సైదులు, తదితరులు పాల్గొన్నారు.

