Breaking News

పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై అసంతృప్తి: తీరును మారించకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఆగ్రహంగా అభిప్రాయపడ్డారు. తనపై, పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు సరైన ప్రతిస్పందన ఇవ్వకపోవడం ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ నేతలకు తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ, పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఇకపుడు అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణ కమిటీ, మరియు 32 మందితో క్రమశిక్షణ కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *