Breaking News

టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ ప్రచారం

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు నియోజకవర్గంలోని ఒకటో వార్డులో మంగళవారం రోజు న కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి చింతలపణి,సునీత శ్రీనివాసు రెడ్డిని గెలిపించాలని శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ డైరెక్టర్ యాదగిరి, వంటేరు వెంకటేశ్వర రెడ్డి, మరియు వీధితోపాటు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *