యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు నియోజకవర్గంలోని ఒకటో వార్డులో మంగళవారం రోజు న కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి చింతలపణి,సునీత శ్రీనివాసు రెడ్డిని గెలిపించాలని శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ డైరెక్టర్ యాదగిరి, వంటేరు వెంకటేశ్వర రెడ్డి, మరియు వీధితోపాటు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

