Breaking News

యాదగిరిగుట్టలో పదవ వార్డ్ ఏకగ్రీవం

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల వాళ్ళు ప్రారంభమయ్యారు. చివరి నిమిషంలో ఒకటవ వార్డుకు చెందిన బి ఆర్ ఎస్ అభ్యర్థి ఆవుల మమత సాయి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఏకగ్రీవ్యం అయ్యారు. గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ ను యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారు.

డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర 510 కిలోమీటర్ల ఎనిమిద వ రోజు ప్రారంభం…!

వైసీపీ నేతల ఇళ్ల పై దాడులు చేసిన వారిని, టీటీడీ లడ్డు ప్రసాదం పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *