Breaking News

బొమ్మలరామారంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి

యాదగిరిగుట్ట,ఫిబ్రవరి 04 🙁 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆలేరు నియోజకవర్గం లోని బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి ఊరిలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు కల్లూరి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా కల్లూరి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ ఫిల్టర్ వాటర్ తాగి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆర్థరైటిస్ హెచ్ పైలేరి ఎలాంటి కంటామినేషన్ లేని నీళ్లను తాగాలని అని అన్నారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *