- తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 06 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాన్సిలర్ అభ్యర్థులు ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం కాయమని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు హామీ ఇవ్వని అనేక ప్రజా సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు అండగా నిలుస్తుందని అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆలేరు, యాదగిరిగుట్ట,మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఎరుకల వెంకటేష్ గౌడ్ చెప్పారు…
