యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట మండలం, చిన్నకందుకూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అబ్బయ్య గారు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
