- ఇంటింటికి తిరిగి ముమ్మర ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 9,వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సాదునేని ధనలక్ష్మి,మధుకర్ గారి హస్తం గుర్తుపై మరియు 7 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పెలిమెల్లి లావణ్య శ్రీధర్ గౌడ్ గార్ల హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ముమ్మర ప్రచారం నిర్వహించిన తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్,దత్తాయపల్లి సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్, తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు,గొప్ప కొండల్ రెడ్డి,ధ్యానబోయిన నరేష్ తదితరులు పాల్గొన్నారు.
