అవనిగడ్డ (కృష్ణా) ఫిబ్రవరి9 నేటి తెలుగు పత్రిక: భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకమైయినదని జిల్లా బీసీ సంక్షేమ సాధికారిక అధికారి జి. రమేష్అన్నారు. స్థానికప్రభుత్వబీసీబాలికలకళాశాలవసతిగృహంలో జరిగినవిద్యార్థినులుతల్లీతండ్రుల సమావేశంలోఆయనముఖ్య అతిథి గా పాల్గొనిప్రసంగిచారు.ప్రభుత్వo పేదబడుగుబలహీనవర్గాల పిల్లలు విద్యాఉన్నతకిఅందిస్తున్నాపథకాలు సద్విని యోగపరిచకోవాలన్నారు. వసతిగృహంలోఏమయినా ఇబ్బందులు ఉంటేచెప్పాలని సూచించారు. బిసిసిహెచ్డబ్ల్యుఓ అధికారిణి టీ.నాగమణి మాట్లాడుతూ,విద్యార్థులు ఆత్మవిశ్వాసంతోముందుకు సాగాలన్నారు.ఎంతో మంది విద్యార్థులువివిధ డిగ్రీ లుసాధించిన ఉద్యోగాలు,సాధించిలేక,చిన్నచిన్న సమస్య కుతట్టుకోలేకపోతున్నారని ఆవేదనవక్తంచేశారు. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకునెoదుకు అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు.విద్యతో పాటుమిగిలినరంగాల్లోపిల్లులురాణిoచ డానికి తల్లిదండ్రులు ప్రోత్సాహించలన్నారు.అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతోకలిసి ప్రభుత్వ నిధులు1.5లక్షల విలువగల మినీఆర్వోప్లాంట్నురమేష్,నాగమణిప్రారంభించారు.సమావేశంలోహాస్టల్సహాయకులు,విద్యర్డులు,తల్లితండ్రులు పాల్గొన్నారు.
