Breaking News

అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమ్మె కార్యక్రమం.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 12 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): : గురువారం రోజు మోటకొండూరు మండల కేంద్రంలో కార్మిక సంఘాల పిలుపులో భాగంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు సిఐటియు జిల్లా నాయకులు కోల్లూరు ఆంజనేయులు. మండలాధ్యక్షుడు పరమేశ్ మరియు కార్మికులు పాల్గొన్నారు.

ఉగాది పురస్కారాలకు 2026 దరఖాస్తుల ఆహ్వానం.

భూపతి చంద్ర” స్మారక కథానికల పోటీ, తృతీయ విజేతగా కృష్ణమూర్తి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *