Breaking News

యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధా గెలుపు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన ఖాతాను తెరిచింది. ఒకటో వార్డు నుండి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం సాధించారు. ఈ ఫలితాలు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీకి అంచనాలు పెంచుతున్నాయి.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *