Breaking News

ఐదో వార్డ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన…

  • యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నరసింహ గౌడ్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఐదోవాడు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నరసింహ గౌడ్ , బిట్టు సరోజ, హరీష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఐదో వాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నరసింహ గౌడ్. ఐదో వార్డులో ప్రతి గడపగడపకు తిరిగి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ల గౌడ్ మల్లేష్ , సత్యం గౌడ్ , రజినీకాంత్ , ఇమ్రాన్ , జహంగీర్ , నరేష్ , రమేష్ , శివ , రాజు , అశోక్ , ఎల్లప్ప, గోపాలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *