విజయవాడ. ఫిబ్రవరి 14 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షు రాలిగా బాధ్యతలు స్వీక రించిన గద్దె అనురాధను మర్యాదపూర్వకంగా కలిసిన అశోక్నగర్లోని ఆమె నివాసంలో కలిశారు ఈ మేరకు ఆమె నివాసం లో టి డి పిపోలిట్బ్యూరో సభ్యుడు టీ.డి. జనార్దన్ శనివారం ఉదయం మర్యా దపూర్వకంగా కలిసి శుభా కాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పట్ల గద్దె అనురాధకు ఉన్న అంకితభావం, కృషి, నాయకత్వ సమర్థతకు గుర్తింపుగా పార్టీ అధ్యక్షు డు నారా చంద్రబాబు నాయుడు ఆమెపై విశ్వా సంతో ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కార్యక ర్తలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
