కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : జిల్లా స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది రెండు రోజులపాటు జరిగిన ఈ క్రీడా పోటీలు అంబేద్కర్ స్టేడియం మరియు స్పోర్ట్స్ స్కూల్లో వివిధ క్రీడాంశాలు నిర్వహించారు గెలుపొందిన విజేతలకు ట్రోఫీతో పాటు పథకాలు ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయిలో జరిగిన టోర్నమెంటులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారు హ్యాండ్ బాల్ మొదటి స్థానం బాలుర విభాగం రామడుగు మండలము కబడ్డీ మహిళా విభాగంలో కరీంనగర్కు మొదటి స్థానం లభించింది మరియు కోకో మొదటి స్థానం మహిళా విభాగం నుండి చొప్పదండి కవసం చేసుకుంది జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ఈనెల 17 నుండి 23 వరకు వివిధ జిల్లాలో జరిగే టోర్నమెంట్లో పాల్గొంటారు కరీంనగర్ జిల్లాను రాష్ట్రస్థాయి పోటీలలో అగ్రగామిగా నిలవాలని డివైస్ ఓ బి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఇందులో టీఎస్ పేట సంఘం జిల్లా అధ్యక్షులు బాబు శ్రీనివాస్ కార్యదర్శి టీజీపేట జిల్లా అధ్యక్షులు అంతటి శంకరయ్య కార్యదర్శి చిరుత శ్రీనివాస్ వివిధ క్రీడా సంఘాల బాధ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
