Breaking News

శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు పుస్తకావిష్కరణ…!

విజయవాడ. ఫిబ్రవరి 15 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ప్రస్తుతము సమాజం ఎదుర్కొంటున్న వివిధరకాల సమస్యలపై పత్రికలకు వ్రాసిన లేఖల ను శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు అనేపే రుతో పుస్తకరూపంగా తీసుకురావటం జరిగింద ని భారతహేతువాద సంఘాధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు శాస్త్రీయ సమాజం కోసం లేఖాస్త్రాలు పుస్తకాన్ని విశాలాంధ్ర మేనేజర్ మనోహరనాయు డు ఆవిష్కరణ చేశారు. తదనంతరం విలేకరుల సమావేశంలో ముఖ్యఅతి థిగా పాల్గొన్న డాక్టర్ సమరం మాట్లాడుతూ ఈపుస్తకంలో పలు అంశాలపై , ముక్కుసూటిగ వ్రాయడం జరిగిందని, ప్రశ్నతోనే సమాజం ముందుకుపోతుంయిందని చెప్పారు. వెంకట సుబ్బయ్య దేవుడూ, దయ్యము కాకుండగా వివిద అంశాల పై, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఏరోజుకారోజు పత్రికల దృష్టికి, ప్రభుత్వదృష్టికి తీసుకొస్తూ, ప్రజలను చైతన్యం చెసేవిధంగా ఏ పుస్తకం ఉందని ఈయన చేసే కృషి అభినందనీయమని ప్రశంసించారు.ప్రతిఒక్కరూ చదవవలసినపుస్తక మని అన్నారు. ఈ కార్యక్ర మంలో మనోహర్ నాయుడు, జమిందారులు పుస్త కావశ్యకతను వివరించా రు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ దిలీప్, మోతుకూరి వెంకటేశ్వర్లు, వరదయ్య పాలెం కల్కి, భాదితుడు రాజు, కనకరాజు, పూర్ణ గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు.

సామాజిక సేవలో త్రిబుల్ ఐటీ విద్యార్థులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *