Breaking News

శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు రాజాపేట మండలo, పుట్టగూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సట్టు తిరుమలేష్‌, గుంటి మధుసూదన్ రెడ్డి, జశ్వంత్, సంధిల భాస్కర్ గౌడ్, పల్లె సంతోష్ గౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు.

సామాజిక సేవలో త్రిబుల్ ఐటీ విద్యార్థులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *