Breaking News

శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా బంజారా సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన: టి పి సి సి అధికార ప్రతినిధి శ్రీ ధరావత్ వెంకన్న నాయక్.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి సందర్భంగా బంజారా సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన “టి పి సి సి అధికార ప్రతినిధి శ్రీ ధరావత్ వెంకన్న నాయక్” ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గారి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ ప్రతి బంజారా సోదర, సోదరీమణులు , యువత ముందుకు సాగాలని ధరావత్ వెంకన్న నాయక్ ఆకాంక్షించారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *