యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో శివరాత్రి పండుగ పర్వదిన సందర్భంగా, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు డిసిసి అధ్యక్షులు బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో, ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్రెడ్డి కొల్లూరు గ్రామ సర్పంచ్ జనగాం సుధా శ్రీ పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
