Breaking News

కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అరుణకు పదోన్నతి.

నేటి తెలుగు పత్రిక: పంచాయతీ విభాగాన్ని అన్ని రంగాలలో కృష్ణాజిల్లాను అగ్ర పదంలో నిలిపిన ఘనత డాక్టర్ అరుణ కే దక్కింది.అరుణకు పదోన్నతి రావడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు,సహచర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఐలాపురం భాస్కర శ్రీనివాస్ ని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్,ఆకుల తిరుమలరావు.

మాజీ చైర్మన్ అడపా శేషు గారిని పరామర్శించిన రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *