Breaking News

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం, గ్రామ అభివృద్ధి నా లక్ష్యం: సర్పంచ్ రాజేష్

నడిగూడెం, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం,చెన్న కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఏఈ నడిగూడెం పర్యవేక్షణలో 10 లక్షల రూపాయలతో 8 వ వార్డు లో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ గోసుల రాజేష్ ,ఉపసర్పంచ్ కటికల పుల్లయ్య, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, మరియు గ్రామ పెద్దలు గుజ్జర్లపూడి అర్జున్ రావు, మేకల గోవర్ధన్ ,సంకోజు జానయ్య సంకోజు నిర్మల, చల్లా సత్యనారాయణ ,మేకల కృష్ణమూర్తి ,కొత్త ఉపేందర్, శేఖర్, మరియు ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొనుట జరిగినది.

నియోజకవర్గం కేంద్రమయిన పామర్రు పట్టణంలో టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోశని వారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు.

పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించండి డిపిఓ డాక్టర్ అరుణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *