విజయవాడ. సెంట్రల్ ఫిబ్రవరి 14 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు శారద కాలేజ్ జంక్షన్ నుండి ఐరాక్స్ థియేటర్ వరకు రహదారులపై కొంత మంది వ్యాపారస్తులు రోడ్ల...
*యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో వస్తున్నావా. *తొలిసారి వికసి బీజేపీ కమలం, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో ఊహించినట్లుగానే...
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అత్యధిక స్థానాలు సాధించి కార్పొరేషన్ నిక్ కైవసం చేసుకుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాలు సఫలం అయ్యాయి. 66 స్థానాలకు...
మైలవరం, ఫిబ్రవరి 13: (తెలుగుపత్రిక): ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిబంధనల ప్రకారమే నెయ్యి వాడకం చేసినట్లు ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (చిన వెంకన్న)వారి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త,...
కోదాడ ,పిబ్రవరి 13,నేటి తెలుగు పత్రిక: ఈనెల 11వ తేదీన జరిగిన కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో - 35 వార్డుల్లో గాను కాంగ్రెస్ 27,స్వతంత్ర అభ్యర్థులు-5 బిఆర్ఎస్ ముడుస్థానాల్లో గెలుపొందాయి. 1.వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి...
మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి వీవర్స్ కాలనీ ఎంటిఎంసీ హైస్కూల్లో జాతీయ అంధత్వం మరియు దృష్టిలోపం నియంత్రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇందిరా నగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో...
మంత్రి నారా లోకేష్ సేవాస్ఫూర్తితో సేవా కార్యక్రమం. టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం – డా. మాధవిలత. మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు...
పులివెందుల ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు డిటి నాగేంద్ర...
పులివెందుల ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కుప్పం నియోజక వర్గ యంగ్ ప్రొఫెషనల్ స్వర్ణాంధ్ర 2047 ఓబుళరెడ్డి ధనుంజయ రెడ్డి పెళ్ళికి...
విజయవాడ. ఫిబ్రవరి 13 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాసనసభ–శాసనమండలి సభ్యులకు సంబంధించిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహణలో భాగంగా, ఈరోజు విజయ వాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉన్న క్రీడావే...