Breaking News

రాజీనామాలపై క్లారిటీ.. అనవసర ప్రచారమన్న అయోధ్య రామిరెడ్డి

వైసీపీ రాజీనామాలపై క్లారిటీ.. అనవసర ప్రచారమన్న అయోధ్య రామిరెడ్డి హైదరాబాద్:వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారన్న ప్రచారంపై ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పష్టతనిచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం...

అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టడం సరైన విధానం కాదు.

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు చర్చనీయాంశం: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ప్రజలపై పన్నుల భారాలు పెరగడం తథ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి పనులకు సరైన నిధులు కేటాయించలేని...

పోలవరం ప్రాజెక్టుకు పూర్తి మద్దతు

పోలవరం ప్రాజెక్టుకు పూర్తి మద్దతు: మంత్రి నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పనులు రూట్ మ్యాప్ ప్రకారం వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలో సోమవారం...

డిప్యూటీ సీఎం పదవి ముఖ్యం కాదు: నారా లోకేశ్

డిప్యూటీ సీఎం పదవి ముఖ్యం కాదు: నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు చేస్తున్న డిమాండ్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పార్టీలో...

బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లను ఎత్తేస్తుంది: వైఎస్ షర్మిల

బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లను ఎత్తేస్తుంది: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో...

అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతుంది

విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు విజయవాడ: వైసీపీ కీలక నాయకుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజీనామాపై పార్టీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌...

వికసిత్‌ భారత్, స్వర్ణాంధ్ర విజన్‌ సాధనకు రాజ్యాంగ స్ఫూర్తితో కృషి చేస్తాం

76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహణ అమరావతి: 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించి,...

బాలకృష్ణకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. సినీ రంగం, సేవా రంగంలో విశేషమైన సేవలను గుర్తించి ఈ పురస్కారాలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి...

జాతీయ జెండాను ఎగరవేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ వద్ద గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ...

జగన్‌ విశ్వసనీయత కోల్పోయారు : షర్మిల

జగన్‌ విశ్వసనీయత కోల్పోయారు: షర్మిల సంచలన వ్యాఖ్యలు విజయవాడ: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజీనామా వ్యవహారంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం...