Breaking News

ఏపీలో అన్న క్యాంటీన్ల విస్తరణ.. ఉగాది నుంచి గ్రామాల్లో సేవలు: మంత్రి నారాయణ

అమరావతి, Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు మరో శుభవార్త అందించింది ప్రభుత్వం. ఇప్పటివరకు పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఉన్న అన్న క్యాంటీన్లను త్వరలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించనుంది....

ఇంద్రకీలాద్రికి కాంచీ పీఠాధిపతి రాక.. సాయంత్రం 6 గంటలకు దుర్గమ్మ దర్శనం

విజయవాడ, మార్చి 6, 2026, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు నేడు విజయవాడకు...

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ మహాకుంభాభిషేకం ఘన ప్రారంభం

విజయవాడ, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రంలో శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పవిత్ర కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణల...

కాపుల అభివృద్ధి చంద్రబాబుతోనే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి,మార్చి 6(నేటి తెలుగు పత్రిక) : కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని, ఆయన హయాంలోనే కాపులకు మేలు కలిగేలా పథకాలు అమలవుతున్నాయని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి...

జగన్ పాలనపై పవన్ కల్యాణ్ ఫైర్.. “ఏపీని 30 ఏళ్లు వెనక్కు నెట్టారు”

అమరావతి, నేటి తెలుగు పత్రిక: పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టివేశారని ఆయన ఆరోపించారు....

జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమంలో కేశనపల్లి యువకుడి సత్తా

నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, కేశనపల్లి గ్రామానికి చెందిన జనసేన సాధక్ ముత్యాల...

అమృత్ స్టేషన్ పథకంతో కర్నూలు రైల్వే స్టేషన్‌కు నూతన రూపం.. వేగంగా అభివృద్ధి పనులు

కర్నూలు, నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం పథకం కింద కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లో ఆధునికీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు...

మొట్టమొదటి అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ క్రీడా పోటీలు..!

విజయవాడ. మార్చి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాప్ చైర్మన్ రవి నాయు డుని వాటర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సభ్యులు ప్రదీప్ నాయుడు మర్యాదపర్వకంగా కలిసి, మే 2026లో రాజమహేంద్రవరం లో...

నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం.!

విజయవాడ. మార్చి 5 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45 వ డివిజన్ రోటరీ నగర్లో కార్పొరేషన్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్ ను ఎమ్మెల్యే...

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో జనసేన నేత బుల్లెట్ ధర్మారావుకు ఘన సత్కారం

నెల్లూరు , నేటి తెలుగు పత్రిక: నెల్లూరు జిల్లా రాధా రంగా మిత్రమండలి గౌరవాధ్యక్షులు. పప్పు లక్ష్మీనారాయణ రావు గారు. కుల,మతాలకు అతీతంగా శ్రీ వంగవీటి మోహన రంగా గారి వీరాభిమానుల ఆధ్వర్యంలో రాధా...