Breaking News

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనంలో నారా భువనేశ్వరి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు....

యనమలకుదురు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ చిన్ని దంపతులు..!

విజయవాడ. ఏప్రిల్ 28 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: యనమలకుదురు కొండ పై వెలసి ఉన్న రామలిం గేశ్వర స్వామి నీ సతి సమేతంగా దర్శించుకున్న కేశినేని చిన్ని దంపతులు.కృష్ణాజిల్లా పెనమలూరు విజయవాడ...

ఏపీలో ఇంధన సంక్షోభం.. ప్రభుత్వంపై సజ్జల తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, “ఏపీలో...

జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి – ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్

విజయవాడ, ఏప్రిల్ 28, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని వెంట నే తేవాలని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు...

బందరు పోర్టుపై రాజకీయ వేడి.. వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్టు అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఈ విషయంలో వైసీపీ నేతల వైఖరిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో...

విజయనగరంలో ఘోర ప్రమాదం.. నాలుగు ప్రాణాలు బలి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన భయానక రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలు తీసింది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన...

ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల చెల్లింపులు ప్రారంభం.. ఆసుపత్రులకు ఊరట

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలో ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిల చెల్లింపులను ప్రభుత్వం ప్రారంభించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ అవుతుండటంతో ఆసుపత్రులకు...

ఏబీఎన్ జర్నలిస్ట్ హత్య.. చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జర్నలిస్ట్ హత్య తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ మీడియా సంస్థ ఏబీఎన్‌లో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన...

అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): దేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థ విస్తరణలో కీలక ముందడుగు వేయబోతున్నామని కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిను తెలంగాణ...

ఇంధన కొరతపై వైసీపీ ఆందోళనలు.. ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత రాజకీయంగా వేడెక్కుతోంది. ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.పార్టీ పిలుపు మేరకు...