Breaking News

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం

మే 05, (నేటి తెలుగు పత్రిక): సుప్రీం కోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులను కేంద్ర న్యాయశాఖకు పంపింది.ఈ సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదం కోసం...

ఏపీలో మరో భారీ పెట్టుబడి.. శ్రీసిటీలో క్యారియర్ ప్లాంట్, 3 వేల ఉద్యోగాలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.ఈ నేపథ్యంలో...

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ – విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు

మే 05, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది....

లోకేశ్ కృషితో ఏపీలో భారీ పెట్టుబడి

మే 05, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం, మంత్రి...

హెల్మెట్ తప్పనిసరి చేస్తేనే ప్రాణాలు రక్షించగలం: హోంమంత్రి అనిత

మే 05, (నేటి తెలుగు పత్రిక): రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను అనాథలుగా మారుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.అనకాపల్లి జిల్లా...

గుంటూరు ఛానల్‌పై వైసీపీ నిర్లక్ష్యం: కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పూర్తిగా పట్టించుకోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రత్తిపాడు ప్రాంతానికి కీలకమైన ఈ ఛానల్‌లో నీటి ప్రవాహం లేక...

ఆకివీడు రామాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ – పిటిషన్ కొట్టివేత

మే 05, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ ప్రాంతంలో గత...

బెంగాల్ తీర్పుతో దేశవ్యాప్తంగా సంబరాలు: పీవీఎన్ మాధవ్

మే 05, (నేటి తెలుగు పత్రిక): మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా విజయోత్సవాలు జరుపుకున్నాయి. విజయవాడలో నిర్వహించిన భారీ ర్యాలీ సందర్భంగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు...

భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ‘జలధార – జలహారతి’ కార్యక్రమం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

మే 05, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచడమే ప్రధాన లక్ష్యంగా ‘జలధార – జలహారతి’ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు....

డబుల్ ఇంజిన్‌తోనే అభివృద్ధి వేగం: మంత్రి కొల్లు రవీంద్ర

మే 05, (నేటి తెలుగు పత్రిక): తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో “డబుల్ ఇంజిన్ సర్కార్” అంశం మరోసారి రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర కీలక...