మూలపేట పోర్టు అభివృద్ధికి భూబదలాయింపు.. మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం
అమరావతి, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలోని 385.24 ఎకరాల ఉప్పు...
