Breaking News

నిర్మాణ రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాం

నిర్మాణ రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాం: సీఎం చంద్రబాబు గుంటూరు, జనవరి 10: గత ప్రభుత్వాల వైఫల్యాలతో రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. గుంటూరులోని...

మినీ గోకులాల ప్రారంభోత్సవం

పిఠాపురంలో మినీ గోకులాల ప్రారంభోత్సవం పిఠాపురం, జనవరి 9: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలం కుమారపురం లోని కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన...

గాయపడిన బాధితులను సీఎం,డిప్యూటీ సీఎం పరామర్శ

తిరుపతిలోని తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శ తిరుపతి, జనవరి 9: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన...

తొక్కిసలాట పరిసరాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట – పరిసరాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు...

అమ్మ భాషను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. – పురందేశ్వరి

|| It is our responsibility to protect mother language. - Purandeshwari || రాజానగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు: పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రెండో ప్రపంచ తెలుగు...

సక్రమంగా విధులను నిర్వర్తించాలి..అధికారులపై బాబు ఫైర్

తిరుపతి తొక్కిసలాట ఘటన: సీఎం చంద్రబాబుకు అధికారులు వివరణ తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి చేరుకున్నారు. ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం,...

తిరుమల తొక్కిసలాట ఘటన..హోంమంత్రి అనిత పరామర్శ

తిరుమల తొక్కిసలాట ఘటన: హోంమంత్రి అనిత పరామర్శ, బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు...

తిరుమల స్విమ్స్ కు జగన్..బాధితులను పరామర్శ

మాజీ సీఎం జగన్ తిరుమలకి బయలుదేరి, స్విమ్స్ ఆస్పత్రి పరామర్శ: అధికారులు, ప్రజల మధ్య ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం, వైకీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు...

సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట

సుప్రీం కోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు తాత్కాలిక ఊరట సినీ నటుడు మోహన్ బాబుపై జర్నలిస్ట్‌కు దాడి చేసిన కేసులో సుప్రీం కోర్టు ఆయనకు స్వల్ప ఊరట కల్పించింది. తదుపరి విచారణ వరకు...

తిరుపతి తొక్కిసలాట..మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

తిరుపతి తొక్కిసలాట ఘటన: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా...