Breaking News

ఏపీలో ఎండల తీవ్రత.. ఉదయం 11 గంటల వరకే స్కూల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో పాఠశాలల పనివేళలను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు చేరుతుండటంతో విద్యార్థుల...

తోపుడు బండిపై బంగారం అమ్మకం.. విశాఖలో వినూత్న ప్రచారం వైరల్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ వినూత్న దృశ్యం ప్రజలను ఆకట్టుకుంటోంది. సాధారణంగా తోపుడు బండిపై కూరగాయలు, పండ్లు అమ్మడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం బంగారు ఆభరణాలు, నాణేలు...

ఏఎస్ఐ దుశ్చర్యలు బహిర్గతం.. జంటలను బెదిరించి డబ్బుల వసూళ్లు, సస్పెన్షన్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వర్గాలను కుదిపేసే ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఏఎస్ఐ శ్రీనివాసరావు విధుల్లో ఉండి దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.మాచర్లలో పనిచేస్తూ...

రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై తాజా అప్‌డేట్:

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మొత్తం వార్డులు, డివిజన్లు 3,206 ఉండగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇవి మరో...

టీడీపీ శిక్షణా తరగతుల్లో సీఎం చంద్రబాబు.. పథకాలపై ఫీడ్‌బ్యాక్ సేకరణ

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు,...

పల్నాడులో ఏఎస్సైపై సంచలన ఆరోపణలు.. బ్లాక్‌మెయిల్ వ్యవహారం వెలుగులోకి

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పల్నాడు జిల్లాలో ఒక పోలీసు ఏఎస్సైపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలు వెలుగులోకి...

పూలే ఆశయ సాధనకు టిడిపి కృషి చేస్తుంది..!

విజయవాడ. ఏప్రిల్ 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ మూఢన మ్మకాలు, వివక్షపై పోరాడి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని విజయవాడ పార్లమెంటు...

జనాభా గణన లో కి ప్రజలు సమగ్ర వివరాలు అందించి సహకరించండి : (సూపర్వైజర్)ఇరిగేషన్ శాఖ ఏఈ నిర్మల సరోజ

గుడ్లవల్లేరు, ఏప్రిల్ 11 ( నేటి తెలుగు పత్రిక ): జనాభా గణనలోకి ప్రజలు భాగ స్వామ్యులు కావాలని, మీ ఇళ్ల వివరాలను సక్రమంగా ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని గుడ్లవ ల్లేరు జనగణన...

జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానం: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో పార్టీ కార్యకలాపాలకు ఊపునిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని...

మహాత్మా పూలే జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు...