Breaking News

క్షేత్రస్థాయి పరిశీలనలో జనగణన ఎన్యుమరేటర్లు

పామర్రు ఏప్రిల్ 11(నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గ కేంద్రమైన పామర్రు పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జనగణన శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందికి జనగణన విధానం, డేటా సేకరణ పద్ధతులు, గృహాల నమోదు...

విద్యార్థుల ఇంటికే రేషన్.. ఏపీ ప్రభుత్వ కొత్త పథకం ప్రారంభం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: వేసవి సెలవుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందుబాటులో లేకపోవడంతో, ‘డ్రై రేషన్’...

జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన పోలీస్ కమీషనర్….!

విజయవాడ. ఏప్రిల్ 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ నేడు అనగా 11.04.2026వ తేదీన మహాత్మా జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భం గా విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర...

విజయసాయిరెడ్డి నుంచి కొత్త డిజిటల్ మీడియా వేదిక ప్రకటన

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: త్వరలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వార్తలను అందించే కొత్త డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ వేదిక నిష్పక్షపాతంగా, సమతుల్యంగా వార్తలను అందిస్తూ...

రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శుభవార్త అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఒక్కరోజే...

మేమున్నామంటూ నిస్సాహయులగుండెనిండా ధైర్యాన్నినింపుతున్న టిడిపి పెద్దలు

విస్సన్నపేట ఏప్రిల్ 10 (నేటి తెలుగు పత్రిక ): ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నిస్సాహయుల కుటుంబాలకు ఆర్థికచేయుత అందించిన టిడిపి పెద్దలు వారిని పరామర్శించి గుండె నిండా ధైర్యాన్ని నింపుతున్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా...

అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారికి సహాయం చేయండి: బాలకృష్ణ పిలుపు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సమాజం ముందుకు రావాలంటూ హృదయాన్ని కదిలించే విజ్ఞప్తి వెలువడింది. అనంతపురం జిల్లా హిందూపురం ప్రాంతానికి చెందిన కేయాన్స్...

వెలగపూడిలో ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక చర్చలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో...

కేబినెట్‌లో సీఎం అసంతృప్తి.. అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనా వ్యవస్థలు సులభంగా ఉండాల్సింది పోయి మరింత క్లిష్టంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు....

అంతర్వేది అభివృద్ధికి ఊతం.. తాగునీటి పథకం ప్రారంభం

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: పవిత్ర క్షేత్రాల్లో మౌలిక వసతులు మెరుగుపడాలని, ముఖ్యంగా తాగునీటి సమస్య ఎప్పటికీ లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో...