Breaking News

ఆర్జీవీ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

ఆర్జీవీ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లపై అసభ్యకర పోస్టులు చేశారనే...

మంత్రి వర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్లు

మంత్రి వర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. ట్విట్టర్...

కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు

కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు: బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో చేసిన ప్రస్తావనతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ధన్యవాదాలు...

జాతీయ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్?

జాతీయ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్? కేంద్ర మంత్రిగా అవకాశం? జనసేన పార్టీకి ఖాళీగా ఉన్న మంత్రి పదవి విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపై తొలుత చర్చలు...

వచ్చే వారం పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

వచ్చే వారం పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన తేదీ: డిసెంబర్ 10, 2024 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే వారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ సందర్శన సందర్భంగా:...

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి బెదిరిపు కాల్స్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి బెదిరిపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. ఆయనను చంపేస్తామని హెచ్చరిస్తూ ఒక అగంతకుడు ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. అభ్యంతరకర భాషతో హెచ్చరికలతో కూడిన సందేశాలను కూడా పంపించినట్లు...

టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం

ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పదవికి పిడిఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆయన...

ఇంటింటికీ వంట గ్యాస్

మంగళగిరిలో ఇంటింటికీ వంట గ్యాస్ అందించేందుకు మంత్రి నారా లోకేశ్ నగరపాలక సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (MTM)లో పైపులైన్ ద్వారా వంట గ్యాస్ పంపిణీకి అనుమతి ఇవ్వాలని చెప్పారు....

వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక ప్రాధాన్యత

చంద్రబాబు సన్నాహకాల్లో వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక ప్రాధాన్యత అమరావతి:ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) చేరనున్నారు. 11 లేదా 12వ తేదీకి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది....

విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన నంద్యాల జిల్లా: డిసెంబర్ 09 నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు బైరెడ్డి నగర్లో దారుణమైన సంఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై ప్రేమ ఒప్పుకోలేదనే కారణంతో ఓ...