Breaking News

ఎంపి కేశినేని ను మర్యా దపూర్వకంగా కలిసిన ఎంపి బ‌స్తిపాటి…!

విజయవాడ: ఫిబ్రవరి 25 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: క‌ర్నూలు ఎంపి బ‌స్తిపాటి నాగ‌రాజు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్...

ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలి: టిడిపి ఇన్చార్జ్ బిటెక్ రవి

పులివెందుల ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): శనగలు పండించిన ప్రతి రైతు మద్దతు ధరలు సద్వినియోగం చేసుకోవాలని టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి కోరారు. సింహాద్రిపురం లో ఏర్పాటుచేసిన శనగల...

భక్తి శ్రద్ధల తో నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న వైయస్ జగన్

పులివెందుల ఫిబ్రవరి 25 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయం లో నిర్వహించిన నూతన విగ్రహ ప్రతిష్ఠ (శ్రీ పార్వతీ దేవి సమేత మహా నందీశ్వర...

మంగళగిరిలో జనసేన ఎదగకుండా ఉండేందుకు చాలా శక్తులు కృషి చేస్తున్నాయి.

వారికి మా పార్టీలోనే కొందరు నేతల మద్దతు ఉంది. జనసేనలో సభ్యత్వం లేని వారికి నామినేటెడ్ పదవులు. లోపాలను ఎత్తి చూపినందుకే నన్ను పదవి నుంచి తప్పించారు. జనసేన పార్టీ నాయకులు కాపరౌతు సుందరయ్య....

మంగళగిరిలో శరవేగంగా పలు అభివృద్ధి పనులు

రూ. 35 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో అంగన్వాడీ, పాఠశాల భవనాలు ఆధునీకరణ విద్యార్థులకు అందుబాటులోకి ఆధునిక సౌకర్యాలు మంగళగిరి ఫిబ్రవరి 25 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర విద్య, ఐటీ శాఖల...

స్వచ్ఛ మంగళగిరి 2.0కు శ్రీకారం

పరిశుభ్రతలో రాష్ట్రానికి మంగళగిరి ఆదర్శంగా నిలవాలి. స్వచ్ఛతలో మంగళగిరి మోడల్‌గా నిలవాలి. శుభ్రమైన మంగళగిరి-ఆరోగ్యకరమైన భవిష్యత్ చెత్తకు చెక్… స్వచ్ఛతకు ప్రారంభం ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్ర మంగళగిరి సాధ్యం- నారా లోకేష్ మంగళగిరి ఫిబ్రవరి...

బీచ్ సాండ్ ఖనిజాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ : కొల్లు రవీంద్ర విజయవాడ, ఫిబ్రవరి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌ను టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలపాలని...

శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష‍.

నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలోని శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య...

క్లస్టర్ బేస్డ్ విధానంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన!

జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1.08 లక్షల మందికి ఉద్యోగాలు ఇండస్ట్రీ టై అప్ తో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు చర్యలు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పై న్యూ సౌత్ వేల్స్ వర్సిటీతో...

రాష్ట్ర భ‌విత మీరే..చ‌రిత మీదే

అమ్మ‌లాంటి తెలుగు భాష‌ను మ‌ర‌వొద్దు. అసెంబ్లీ లాబీలో విద్యార్థుల‌తో విద్యా మంత్రి లోకేష్ సంభాష‌ణ‌. నేటి తెలుగు పత్రిక: పిల్ల‌లే రాష్ట్ర భ‌విత అనీ, రాబోయే కాలంలో చ‌రిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేన‌ని, ఇంగ్లీషులో...