Breaking News

‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లు పై కేటీఆర్‌ స్పందన

కేంద్రీయ క్యాబినెట్ ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లుకు ఆమోదం: కేటీఆర్‌ స్పందన కేంద్ర సర్కారం ఒకేసారి లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' బిల్లును పార్లమెంట్‌లో...

ఈ వారం గజగజ..అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు:

ఈ వారం గజగజ: ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత, ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలు తగ్గే అవకాశం హైదరాబాద్, డిసెంబర్ 12:రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ...

మహిళల కోసం ఎలక్ట్రిక్ ఆటోలు

త్వరలో మహిళల కోసం ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టనున్న రేవంత్ సర్కార్ హైదరాబాద్, డిసెంబర్ 12:మహిళల ఆర్థిక బలోపేతానికి కొత్తదారులు చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి సర్కార్, మహిళల...

పంచాయతీ ఎన్నికల సంసిద్ధత

పంచాయతీ ఎన్నికల సంసిద్ధత: వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం జిల్లాలో 335 పంచాయతీలు, 2874 వార్డులు ఆసిఫాబాద్‌, డిసెంబరు 11 : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం ఆశావాహులు ఎదురుచూస్తుండగా, జిల్లా యంత్రాంగం పూర్తి...

వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి కార్యక్రమాలు చేపడుతున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్...

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్ మంచు మనోజ్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కిరణ్‌ను పహడి షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం మనోజ్‌పై దాడి జరిగిందని ఆయన...

ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి

ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి మంచిర్యాల: తాండూరు మండలం కాసిపేటకు చెందిన శివప్రసాద్(26) ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు బలి కావడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. అప్పులు తీసుకొని ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసిన శివప్రసాద్, భారీ నష్టాలను...

పేదల బియ్యంపై మాఫియాకు కళ్లెం

పేదల బియ్యంపై మాఫియాకు కళ్లెం: విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషా విజయవాడ: పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషా మెరుపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం విజయవాడ...

తెలంగాణలో 70 రైల్వే స్టేషన్ల అభివృద్ధి

తెలంగాణలో 70 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తెలంగాణలో 70 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు...

చత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లా...