Breaking News

పల్లెపోరుకు సన్నద్ధం..!!

పల్లెపోరుకు సన్నద్ధం..!! బీసీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్‌:ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి చేసి, ఆన్‌లైన్‌...

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అధ్యక్షా.. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సమావేశం వాయిదా అనంతరం మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరగనుంది. ముఖ్యాంశాలు: బీఏసీ...

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ తెలంగాణలో వచ్చే అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్‌ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌...

తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు

తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు: మంత్రి శ్రీధర్ బాబుహైదరాబాద్, డిసెంబర్ 08, 2024 రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను మరింత విస్తరించేందుకు టీ-ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్...

రేపు చలో అసెంబ్లీకి సర్పంచుల పిలుపు

రేపు చలో అసెంబ్లీకి సర్పంచుల పిలుపుహైదరాబాద్, డిసెంబర్ 08, 2024 రేపటి నుండి ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని, తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో...

రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం అందుబాటులోకి

రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం అందుబాటులోకి: మంత్రి శ్రీధర్ బాబుహైదరాబాద్, డిసెంబర్ 08, 2024 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుకు చురుకుగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రజల అవసరాలను...

యాదాద్రి థర్మల్ స్టేషన్‌లో 800 మెగావాట్ల యూనిట్-2

యాదాద్రి థర్మల్ స్టేషన్‌లో 800 మెగావాట్ల యూనిట్-2 జాతికి అంకితండిసెంబర్ 08, 2024 యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో 800 మెగావాట్ల యూనిట్-2 పైలాన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేయడం జరిగింది. ప్రధాన అతిథులు:...

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల బాలికలు అదృశ్యం…

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల బాలికలు అదృశ్యం... సీఎస్‌కు NHRC సమన్లుడిసెంబర్ 08, 2024 అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు అనే ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) రాష్ట్ర ప్రధాన...

నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీల నీరు

నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీల నీరు డిసెంబర్ 08, 2024 హైదరాబాద్‌: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 12 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) ఈ...

ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన కొత్త నిబంధనలను కేంద్రం తాజాగా ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) లేదా అంతకంటే ఉన్నతస్థాయి పోలీస్‌ అధికారులే ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని స్పష్టం...