Breaking News

చిన్నారులను దీవించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కోదాడ /జగ్గయ్యపేట :మార్చి 29(నేటి తెలుగు పత్రిక): జగ్గయ్య పేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ నరసింహనాయుడు-పవిత్ర పిల్లల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గోని చిన్నారులను...

తెలంగాణలో ‘తొలి ముద్ద’ పథకం ప్రారంభం.. పిల్లలకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ‘తొలి ముద్ద’ పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ...

మైనింగ్ అక్రమాలపై సీఎం రేవంత్ ఫైర్.. BRSపై ఘాటు విమర్శలు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మైనింగ్ అక్రమాలపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్కు నోటీసులు తామే జారీ చేశామని, అదే అంశాన్ని బీఆర్ఎస్ సభలో హడావుడిగా...

కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై రేవంత్ ఫైర్.. కడియంకు మద్దతు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ అసెంబ్లీ ఘటనపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీతి, నిబద్ధతపై ఎవరూ ప్రశ్నించలేరని, ఆయన మచ్చలేని నాయకుడని సీఎం...

అసెంబ్లీలో హీట్.. కౌశిక్‌రెడ్డి వివాదం.. BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు సభను కుదిపేశాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిను ఉద్దేశించి ‘గన్‌తో...

అవుట్‌సోర్సింగ్ మహిళల దుస్థితి.. కవిత ఆందోళన

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న మహిళల సమస్యలపై కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు.పలు పరీక్షలు నిర్వహించి నియామకం చేసినప్పటికీ, వారికి రావాల్సిన హక్కులు అందడం లేదని ఆమె విమర్శించారు....

భార్యతో మాట్లాడాడన్న అనుమానం.. స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి

హైదరాబాద్‌, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో మాట్లాడాడన్న అనుమానంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.పోలీసుల...

అంగన్వాడీ చిన్నారులకు “తొలి ముద్ద” బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారుల పోషకాహారాన్ని మెరుగుపరచే లక్ష్యంతో ప్రభుత్వం “తొలి ముద్ద” పేరుతో కొత్త బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. ఆరేళ్ల లోపు పిల్లలకు ఉదయం వేళల్లోనే...

ఎల్‌బీ స్టేడియంలో క్రీడల సందడి.. “Fit Leaders – Fit State”తో ప్రారంభం

హైదరాబాద్, మార్చి 28, నేటి తెలుగు పత్రిక: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం మళ్లీ క్రీడా సందడితో కళకళలాడింది. “Fit Leaders – Fit State”...

తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం… కవిత సంచలన ప్రకటన

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కొత్త పార్టీ స్థాపనను ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించిన ఆమె, రాష్ట్ర...