Breaking News

డిజిటల్ ప్రచారంతో తెలంగాణ టూరిజంకు కొత్త ఊపు : జూపల్లి

మే 22, (నేటి తెలుగు పత్రిక): జూపల్లి కృష్ణారావు తెలంగాణ పర్యాటక రంగాన్ని డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలని పిలుపునిచ్చారు. పర్యాటక రంగం కేవలం విహార యాత్రలకే పరిమితం కాకుండా రాష్ట్ర...

ఫ్యూచర్ సిటీపై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): హరీశ్‌రావు అమెరికా పర్యటనలో తెలంగాణ ప్రభుత్వ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రణాళికను రద్దు...

కార్మికులకు భారీ ఊరట.. జూన్ 1 నుంచి పెరగనున్న కనీస వేతనాలు

మే 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు...

ఏఐ ప్రభావం.. బ్లూ కాలర్ ఉద్యోగాల వైపు యువత అడుగులు వేయాలి: సీఎం రేవంత్

మే 21, (నేటి తెలుగు పత్రిక): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత తమ దృక్పథాన్ని మార్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బ్లూ కాలర్...

కులగణనపై సుప్రీంకోర్టు మద్దతు.. తెలంగాణ నిర్ణయానికి సీఎం రేవంత్ హర్షం

మే 21, (నేటి తెలుగు పత్రిక): జనగణనలో కులగణన నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం చారిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు...

కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్‌లో భారీ చేరికలు.. ప్రభుత్వానికి కవిత అల్టిమేటం

మే 21, (నేటి తెలుగు పత్రిక): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ పలు కీలక అంశాలపై...

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 9 మంది మృతి

మే 21, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. నిన్న తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

మే 20, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...

వడగాలులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

మే 20, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో తీవ్ర వడగాలులు, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు...