Breaking News

ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు మరో కీలక విజయాన్ని సాధించారు. గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్‌తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించి ప్రాణాలను...

పూడి శ్రీహరికి బెయిల్.. కుప్పం కోర్టు తీర్పుతో ఊరట

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేత, మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర సోషల్ మీడియా పోస్టుల...

మే 1 నుంచి జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 1 నుంచి 10వ తేదీ లోపు అర్హులైన మీడియా ప్రతినిధులందరికీ...

రుణమాఫీపై హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు వివాదం న్యాయస్థానానికి చేరింది. అర్హులైన రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్...

టీఆర్ఎస్ పేరుకు సీఈసీ ఆమోదం.. కల్వకుంట్ల కవితకు అధికారిక గుర్తింపు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న కవిత కొత్త పార్టీ ‘TRS’కు ఎన్నికల సంఘం (EC) నుంచి ఆమోదం లభించింది. అయితే పార్టీ పేరులో చిన్న మార్పు చోటుచేసుకుంది....

తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ పదవీ స్వీకారం

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, పోలీస్ శాఖలో...

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్.. సేవలకు ఘన వీడ్కోలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ డీజీపీగా కీలక బాధ్యతలు నిర్వహించిన బి. శివధర్ రెడ్డి పదవీ విరమణతో పోలీస్ శాఖలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. దాదాపు మూడు దశాబ్దాలపాటు సేవలందించిన...

బెంగళూరులో విషాదం.. గోడ కూలి 7 మంది మృతి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరు నగరంలో భారీ వర్షాల మధ్య ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కమర్షియల్ స్ట్రీట్ ప్రాంతంలో పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో...

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల మృతి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని కనీసం 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ధార్ జిల్లా పరిధిలో జరిగినట్లు అధికారులు వెల్లడించారు....

వినుకొండ మాజీ సీఐపై అత్యాచారం ఆరోపణలు.. కేసు నమోదు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): పల్నాడు జిల్లాలోని వినుకొండ ప్రాంతంలో పనిచేసిన మాజీ సీఐపై వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న చిన్న మల్లయ్యపై ఒక మహిళ అత్యాచారం ఆరోపిస్తూ...