Breaking News

బడుగుల సైదులు కు ప్రకృతి రత్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

కోదాడ ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డు అందుకున్న బడుగుల సైదులు సిరి ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఉగాది పురస్కారాల అందజేత లో బడుగుల సైదులు కు అవార్డు పాఠశాల పెరటి తోట సాగు లో...

తుర్కపల్లిలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పట్టణ కేంద్రంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర...

వివిధ వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు ఆత్మకూరు మండలం పల్లెపాడు గ్రామం మాజీ సర్పంచ్ కూతురు వివాహ కార్యక్రమం, ఆత్మకూరు బి ఆర్ఎస్...

అసెంబ్లీలో నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర బడ్జెట్500 కోట్లు కేటాయించాలి

నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం. యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మకూరు...

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి నిధులు జమ

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తూ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది....

రంజన్ సందర్భంగా బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు సాయిగూడెం లో రంజాన్ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు బీర్ల...

కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్.. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని సవాల్

హైదరాబాద్‌, మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): కేటీఆర్‌ పై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ అంశంపై మాట్లాడుతున్న కేటీఆర్‌కు నిజంగా ధైర్యం ఉంటే డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని టీపీసీసీ...

ఆటో డ్రైవర్లకు శుభవార్త.. ఎలక్ట్రిక్ కిట్లపై 100% సబ్సిడీ.. రూ.200 కోట్లు కేటాయింపు

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఎలక్ట్రిక్ కిట్లపై 100 శాతం సబ్సిడీ ఇవ్వాలని...

పోలీస్ అధికారినే మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు.. రూ.95 వేల దోపిడీ

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, పోలీసు అధికారులనూ వదలడం లేదు. తాజాగా జగిత్యాల్ జిల్లాలో ఓ పోలీస్ అధికారినే టార్గెట్...

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీకి పాజిటివ్

మార్చి 15(నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా...