Breaking News

ఇంటర్ ప్రవేశాలు యథావిధిగా కొనసాగింపు.. విద్యార్థుల ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యం: రేవంత్ రెడ్డి

మే 11, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలను యథావిధిగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో పలు...

తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

మే 11, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై కేంద్రం సానుకూల...

ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ

మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాశారు. ప్రధాని హైదరాబాద్...

మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ట్విస్ట్.. పనిమనిషే ప్రధాన నిందితురాలు

మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో...

హైదరాబాద్‌లో తలసేమియా రన్.. జెండా ఊపి ప్రారంభించిన నారా భువనేశ్వరి

మే 10, (నేటి తెలుగు పత్రిక): తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్‌లో ‘తలసేమియా రన్’ నిర్వహించింది. నగరంలోని నెక్లెస్‌ రోడ్‌ సమీప జలవిహార్ వద్ద ప్రారంభమైన ఈ...

ప్రధాని మోదీకి కవిత బహిరంగ లేఖ.. తెలంగాణ, ఓబీసీ అంశాలపై కీలక డిమాండ్లు

మే 10, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రధానికి బహిరంగ లేఖ రాస్తూ...

నాసిక్ టీసీఎస్ కేసు వెనుక భారీ కుట్ర ఉంది: రాజాసింగ్ సంచలన ఆరోపణలు

మే 10, (నేటి తెలుగు పత్రిక): మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ కేసుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును కేవలం వ్యక్తిగత నేరంగా చూడకూడదని, దీని వెనుక...

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని మోదీ.. పవన్ నివాసానికి చిరంజీవి కూడా రాక

మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ మాదాపూర్‌లో రేపు కీలక రాజకీయ భేటీ జరగనుంది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన నివాసానికి...

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని వేళల పెంపు.. భూముల ధరల సవరణపై కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భూముల మార్కెట్ ధరలు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాలను సరిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి...

హనీట్రాప్ ఆరోపణలతో కలకలం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు

మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయ వర్గాల్లో హనీట్రాప్ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ తనను ఓ కుటుంబం...