ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా అనారోగ్యం పాలు చేస్తున్న ముఖ్యమంత్రి , మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పట్ల కీటకం ల తయారయ్యాడు: డా ఎర్రోళ్ళ శ్రీనివాస్
యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): పొద్దున లేస్తే సుద్దులు చెప్పే నాధుడు ఇంటికి రాగానే దుర్బోధలు మాట్లాడే అన్నట్టు ఉంది రేవంత్ పరిపాలన ,...
