Breaking News

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ హామీ.. ఎవ్వరూ నిరాశ్రయులు కాదు

హైదరాబాద్, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్‌పై ఎ. రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఎవరినీ నిరాశ్రయులను చేయబోమని, ప్రతి కుటుంబానికి...

కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేక పాలన : రచ్చ శ్రీనివాస్ బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులు

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్రంలో ప్రభుత్వంఅవినీతి అరాచక కమీషన్ల పాలనతో తెలంగాణ ను భ్రష్టు పట్టిస్తూ ప్రజల బతుకులను ఆగం చేస్తూ భావితరాలకు...

సంచలన నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షల బీమా

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించింది.ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం, ఆర్థిక...

రేవంత్‌ను సీఎం చేసింది నేనే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వడంలో తన పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు.రెడ్డి సామాజికవర్గంలో శక్తివంతమైన...

దత్తాయపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయ పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీన ఉపాధి హామీ...

దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. పార్టీ మార్పు వివాదం మళ్లీ హాట్

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్‌కు సంబంధించిన పార్టీ మార్పు వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలేటి మహేశ్వర్...

తెలంగాణ ఎకనామిక్ రిపోర్ట్ 2026.. కీలక వివరాలు వెల్లడి

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ధనిక జిల్లాల జాబితా తాజాగా వెలువడగా, రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2026...

6 గ్యారంటీలపై రాజకీయ యుద్ధం.. అసెంబ్లీలో హీట్ పెరగనుందా?

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజకీయాల్లో 6 గ్యారంటీ హామీల అంశం మళ్లీ వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై విపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి...

వేసవి లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు ముమ్మరం చేయాలి.

వేసవి లో నీటి సరఫరా సమస్యల పై మునిసిపల్ నీటి సరఫరా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. పైప్ లైన్ లీకేజీ లు రిపేర్ లపై వెంటనే స్పందించాలి. 21 వ వార్డులో మిషన్ భగీరథ...

బెల్లంపల్లిలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

బెల్లంపల్లి, మార్చి 23 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ సోమవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్...