నర్మెట్ట రైతు ఉత్సవాల్లో సీఎం సందడి.. 150 స్టాళ్ల పరిశీలన: రేవంత్ రెడ్డి
సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ స్టాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మొత్తం 150 స్టాళ్లలో...
