Breaking News

తుమ్మిడిహెట్టి అంశంపై మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు: సీఎం రేవంత్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తున్నప్పటికీ, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని...

ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సవాల్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రైతుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా...

కాంగ్రెస్, బీజేపీ నేతలకు మిత్తితో చెల్లిస్తాం: కేటీఆర్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముషీరాబాద్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, మరో ఏడాది పాటు...

బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): సింగరేణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు...

మంత్రి నివాసంలో రూ.92 లక్షల పనులా? రాజకీయ దుమారం రేపుతున్న ఖర్చుల వివాదం

మే 31, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.12లో ఉన్న మంత్రి నివాసం (క్వార్టర్ నం.10)లో బాత్రూంల ఆధునికీకరణతో పాటు ఇతర సివిల్ పనుల కోసం సుమారు రూ.92.50 లక్షలు ఖర్చు...

దారుణం.. భర్త ముందే భార్యను చంపేశారు!

మే 31, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ శివారులోని బొల్లారం ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న మహిళను గుర్తుతెలియని దుండగులు అత్యంత క్రూరంగా హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర...

జూన్ 7న ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’.. ఆరోగ్య తెలంగాణకు సైక్లింగ్ మహోత్సవం

మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఫిట్‌నెస్‌పై మరింత అవగాహన కల్పించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆధ్వర్యంలో జూన్ 7న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో భారీ...

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు కార్యాచరణ.. అర్హులందరికీ గౌరవం కల్పిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

మే 31, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను గుర్తించి వారికి సముచిత గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రవాణా, బీసీ సంక్షేమ...

పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇళ్ల వరం.. లక్ష గృహాల నిర్మాణానికి త్వరలో శ్రీకారం: మంత్రి పొంగులేటి

మే 31, (నేటి తెలుగు పత్రిక): పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...

బీఆర్ఎస్ రాజకీయ నాటకంలో బాల్క సుమన్ బలయ్యారు: అద్దంకి దయాకర్

హైదరాబాద్, మే 30, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ పార్టీ రాజకీయ డ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలయ్యారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్...