నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా
మే 09, (నేటి తెలుగు పత్రిక): నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది....
