Breaking News

ప్రజావాణి దరఖాస్తులు వారం లోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందువల్ల ప్రజావాణి దరఖాస్తులను వారానికి మించి పెండింగ్లో ఉంచొద్దని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.సోమవారం...

తెలంగాణను కాపాడుకుందాం.. బీఆర్‌ఎస్‌ శక్తిని మరోసారి చాటుదాం: కేటీఆర్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం...

కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. ‘ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు’

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని,...

కొత్త పార్టీ అవసరమా?.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాలపై మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో పరోక్షంగా కల్వకుంట్ల కవితపై స్పందించారు.“ఉన్న పార్టీకే...

అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అసెంబ్లీ ప్రాంగణ అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని...

కవితపై తీన్మార్ మల్లన్న సవాల్.. రాజకీయాల్లో వేడెక్కిన వివాదం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లన్న మాట్లాడుతూ, ఈ...

సామాజిక ఐక్యతను నిలబెట్టే శక్తి సాహిత్య సంగీత ప్రపంచాలదే..ప్రముఖ సంగీత దర్శకులు భీమ్స్ సిసి రోలీయా ఉద్ఘాటన

కోదాడ ,ఏప్రిల్ 27(నేటి తెలుగు పత్రిక): మనిషిని మనిషిని కలిపే పేగు బంధం, సమాజ సమతుల్యతను కాపాడేది సాహిత్య సాంస్కృతిక రంగాలదే నని ప్రముఖ సంగీత దర్శకుడు రచయిత గాయకుడు బీమ్స్ సిసిరోలీయ అన్నారు....

మంత్రి పేరుతో మోసం.. కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మంత్రి పేరును ఉపయోగించి భారీ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి ఓ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ నుంచి కోట్ల...

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్...

అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాఖండ్‌లోని అలకనంద నదిలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి గల్లంతైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. పౌరీ గర్వాల్ జిల్లా శ్రీనగర్ ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.వివరాల ప్రకారం,...