Breaking News

ట్రాన్స్‌జెండర్లకు ఉచిత లింగ మార్పిడి చికిత్స.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

మే 30, (నేటి తెలుగు పత్రిక): ట్రాన్స్‌జెండర్ సమాజ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్లకు అవసరమైన లింగ మార్పిడి చికిత్సలు, శస్త్రచికిత్సలను ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ...

కల్తీ మద్యం విషాదం.. 18 మంది మృతి

మే 30, (నేటి తెలుగు పత్రిక): మహారాష్ట్రలో కల్తీ మద్యం మరోసారి ప్రాణాంతకంగా మారింది. పుణే జిల్లాలో మిథనాల్ కలిపిన నకిలీ మద్యం సేవించిన కారణంగా గత 48 గంటల్లో 18 మంది మృతి...

చెల్లి నగ్న ఫొటోలు అన్నకు పంపి బ్లాక్‌ మెయిల్

మే 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఓ యువతిని వేధిస్తూ, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఓ యువకుడు యువతి ఫొటోలను...

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: తుమ్మల నాగేశ్వరరావు

మే 30, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లో సహచర మంత్రులతో...

తెలంగాణలో వాతావరణ ద్వంద్వ పరిస్థితులు.. ఎండలు, వర్షాలు ఒకేసారి!

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో నేడు వాతావరణం భిన్నంగా ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవైపు పలు జిల్లాల్లో వడగాలులు ప్రజలను ఇబ్బంది పెట్టనున్నప్పటికీ, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో...

గ్రేటర్‌పై బీఆర్ఎస్ ఫోకస్.. నేడు నేతలతో కేటీఆర్ కీలక భేటీ

మే 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీఆర్ఎస్, నేడు తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...

తెలంగాణ రాజకీయాలపై జనసేన దృష్టి.. నేతలతో పవన్ కీలక సమావేశం

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులతో...

హైడ్రాలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు.. సమానత్వ దిశగా తెలంగాణ ప్రభుత్వ కీలక అడుగు

మే 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం సామాజిక సమానత్వం, ఉపాధి అవకాశాల కల్పనలో మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు చేపడుతున్న...

సమాచార హక్కు కమిషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్, కమిషనర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్‌లో బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో...

విగ్రహాల ప్రతిష్ఠాపన సమస్యలు వెంటనే పరిష్కరించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

మే 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో మహనీయుల విగ్రహాల ప్రతిష్ఠాపనకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష...