Breaking News

జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

మే 08, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్యకు గురయ్యారు. ప్రశాసన్‌నగర్‌లోని ఫ్లాట్ నంబర్‌ 46లో నివసిస్తున్న మాజీ అదనపు డైరెక్టర్ జనరల్‌ వినయ్‌రంజన్‌రాయ్ భార్య...

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి: కిషన్ రెడ్డి

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం...

లక్ష జనాభా దాటిన మండలాలకు అదనపు తహసీల్దార్‌: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మే 08, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో లక్షకు పైగా జనాభా ఉన్న మండలాల్లో అవసరాన్ని బట్టి అదనపు తహసీల్దార్‌లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన...

నాపై హత్యాయత్నం జరిగింది: పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ

మే 08, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ఉద్రిక్త ఘటనపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...

నిజాయితీతో ప్రజాసేవ చేయాలి: యువ అధికారులకు పొంగులేటి పిలుపు

మే 08, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యువ గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్లకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. కష్టపడి సాధించిన...

బీసీ కులగణనపై ప్రధాని స్పష్టత ఇవ్వాలి: అఖిలపక్ష బీసీ నేతలు

మే 08, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష బీసీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ...

మోదీ సభకు భారీ ఏర్పాట్లు.. పరేడ్ గ్రౌండ్స్‌ను పరిశీలించిన బీజేపీ నేతలు

మే 08, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఈ నెల 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ సభ కోసం...

ఫార్మా సిటీ రైతుల కోసం పోరాటం కొనసాగిస్తాం: కవిత

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఫార్మా సిటీ భూసేకరణలో రైతులకు అన్యాయం జరిగిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె,...

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్ బాబు

మే 08, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్‌ను వచ్చే పదేళ్లలో గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్...

విజయ్‌ను రాజకీయంగా అడ్డుకునే కుట్ర జరుగుతోంది: పోసాని కృష్ణమురళి

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అతిపెద్ద పార్టీగా...