Breaking News

రైతన్నలకు గుడ్‌న్యూస్.. రేపే రైతు భరోసా డబ్బులు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్ నిధులను రేపు (మార్చి 22) విడుదల...

మియాపూర్‌లో మహిళపై కత్తి దాడి

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో ఒక మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన...

తెలంగాణ స్టేట్ పోలీస్ వారి హెచ్చరిక

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: పోలీసులు అధికారికంగా విడుదల చేసిన ఫేక్ లోన్ యాప్స్ లిస్టు ఇది. వీటి జోలికిపోతే చేజేతులా జీవితం నాశనం చేసుకున్నట్లే.. నకిలీ రుణ యాప్‌ల జాబితా UPA...

వాత్సల్యమూర్తి భువనమ్మపై నిర్మాత అట్లూరి నారాయణరావు ప్రశంసలు

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయం కోసం తాను చేసిన మొక్కు నెరవేరిందని సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు తెలిపారు....

మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ మరియు ఆర్థిక సహాయం అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 21 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో బోట్ల యాకుబ్ గారు ప్రమాదం లో మరణించిన సందర్భంగా వారి...

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసిన ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్ ను ప్రత్యేక...

ముస్లిం సోదర సోదరీమణులకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు..!

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన 'ఈద్-ఉల్-ఫితర్' సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ప్రారంభం...

తెలంగాణ బడ్జెట్ 2026-27: సంక్షేమం–అభివృద్ధికి భారీ ప్రాధాన్యం… రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

ప్రతి కుటుంబానికి ₹5 లక్షల బీమా – “ఇందిరమ్మ కుటుంబ భీమా” విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ + ఇంటర్‌కు మధ్యాహ్న భోజనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగింపు రైతులకు ₹12,000 సహాయం… వ్యవసాయానికి భారీ...

జీతాల పెంపు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ధర్నా

మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత యాదగిరిగుట్ట : మార్చి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జీతాల పెంపు మరియు రాష్ట్ర ప్రభుత్వం...

కేజీబీవీ విద్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ దీపక్ కుమార్

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా నెన్నల్ మండల కేంద్రంలో చేపడుతున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...