Breaking News

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు చర్చలు మళ్లీ జోరులోకి

అమరావతి/హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై మరోసారి చర్చలు వేగం పుంజుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్థాయిలో ఈ అంశంపై ప్రాథమిక చర్చలు...

రేవంత్, కేసీఆర్‌పై బండి సంజయ్ ఘాటు విమర్శలు

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రాజకీయాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లపై విమర్శలు గుప్పిస్తూ ఇద్దరి రాజకీయ...

ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య పొన్నం ప్రభాకర్ స్పందన

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పరిస్థితులు ఉత్కంఠగా మారుతున్న వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ప్రాధాన్యంగా చూస్తోందని, వారి...

డీలిమిటేషన్‌పై కేసీఆర్ మౌనం.. రాజకీయాల్లో చర్చ

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మౌనం పాటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.తెలంగాణలో జరిగిన తాజా...

హైదరాబాద్‌లో పొగాకు ఉత్పత్తులపై భారీ దాడులు.. రూ.1.10 కోట్ల సీజ్

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’లో భాగంగా నగరవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక సోదాల్లో 567 కేసులు...

జగిత్యాల సభలో కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. చంద్రబాబుపై విమర్శలు

జగిత్యాల, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జగిత్యాలలో జరిగిన సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమం రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారుఅప్పటి పరిస్థితుల్లో...

బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి: చంద్రబాబుకు పొన్నం లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కూటమిలోని బీజేపీ, జనసేన నేతలను...

జగిత్యాలలో కేసీఆర్ జైత్ర యాత్ర

జగిత్యాల, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభలో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి...

ఆర్టీసీ సమ్మెకు రంగం సిద్ధం

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగం మరోసారి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, మంగళవారం అర్ధరాత్రి నుంచి...

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు.. అనసూయ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: యాంకర్ అనసూయపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారెపల్లి చంటి అనే నిందితుడు ఇన్‌స్టాగ్రామ్...