Breaking News

అయిల్ పాం ప్రాసెసింగ్ యూనిట్లపై కీలక నిర్ణయాలు

రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ విఫలం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ (Farmers Loan Waiver) విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar...

అర్హులందరికీ పథకాలను అందించాలి

అర్హులందరికీ పథకాలను అందించాలి: బండి సంజయ్ తెలంగాణలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం అన్యాయం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు....

కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణలో సమగ్ర కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల గణన (Caste Census)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన...

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండు...

జీహెచ్ఎంసీ మేయర్ కి బిగ్ షాక్.. అవిశ్వాసం పై చర్చ

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి బిగ్ షాక్: అవిశ్వాసం పై చర్చ హైదరాబాద్: జీహెచ్ఎంసీ (GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మికి బిగ్ షాక్ తగిలింది. మేయర్ ఏర్పాటు చేసిన సమావేశానికి, కార్పోరేటర్లు పెద్ద సంఖ్యలో...

తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!

నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా! ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా....

మంత్రి పొంగులేటి శ్రీధర్ బాబుకు ఘన సత్కారం..

దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఘన సత్కారం హైదరాబాదు: ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (IT Minister Duddilla Sridhar...

బండి సంజయ్ వ్యాఖ్యలు ఖండించిన గద్దర్ కుమార్తె

పద్మ అవార్డులపై బండి సంజయ్ వ్యాఖ్యలు ఖండించిన గద్దర్ కుమార్తె వెన్నెల పద్మ అవార్డుల ఎంపిక నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్పర్సన్...

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రాం రాం.. కేసీఆర్ ముందే చెప్పారు

సర్కారును నిలదీసిన నల్గొండ గడ్డ: కేటీఆర్ నల్గొండ జిల్లాలో భారాస (BRS) రైతు మహాధర్నా ఘనంగా నిర్వహించారు. నల్గొండ క్లాక్ టవర్ కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా...

పద్మ అవార్డులపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారు

పద్మ అవార్డులపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పద్మ అవార్డులపై కాంగ్రెస్ పార్టీ చేయుతోన్న విమర్శలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. అవార్డుల...