యువత క్రీడల నుంచి దూరం ప్రమాదకరం.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరిక
ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: గచ్చీబౌలి స్టేడియంలో జరిగిన 74వ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ చాంపియన్షిప్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలోని...
