Breaking News

పవర్ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన అసైన్డ్ భూములను వెనక్కి స్వాధీనం చేసుకుంది. ఈ చర్య మాచవరం మండలం పరిధిలోని...

ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు: ట్రాఫిక్ చలాన్ల పై కఠిన ఆదేశాలు అమరావతి:ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమని చెప్పింది. ట్రాఫిక్ చలాన్లు కట్టనివారికి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలని...

స్వర్ణాంధ్రగా మార్చడంలో కలెక్టర్ల పాత్ర కీలకం

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా మార్చడంలో కలెక్టర్ల పాత్ర కీలకం: సీఎం చంద్రబాబు నాయుడు రాయచోటి, డిసెంబర్ 11:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ల కృషి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు....

రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి పేరు?

న్యూడిల్లీ: రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి పేరు? హైదరాబాద్, డిసెంబర్ 12:రాష్ట్రపతి కోటాలో ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జూలై 14న ఖాళీ అయిన ఈ స్థానాలను జనవరి 14లోపు పూరించాల్సి ఉందని...

మహిళల కోసం ఎలక్ట్రిక్ ఆటోలు

త్వరలో మహిళల కోసం ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టనున్న రేవంత్ సర్కార్ హైదరాబాద్, డిసెంబర్ 12:మహిళల ఆర్థిక బలోపేతానికి కొత్తదారులు చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి సర్కార్, మహిళల...

మందుబాబుల కోసం ఏపీ ప్రభుత్వ గుడ్ న్యూస్

గ్రేటర్ నగరాల మందుబాబుల కోసం ఏపీ ప్రభుత్వ గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మద్యం విధానంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 12 ప్రధాన నగరాల్లో ప్రీమియం మద్యం స్టోర్లను...

కేంద్ర మంత్రివర్గ సమావేశం నేడు

కేంద్ర మంత్రివర్గ సమావేశం నేడు: తెరపైకి జమిలి ఎన్నికల బిల్లు న్యూ ఢిల్లీ:నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి కీలక చర్చలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర...

నేతలు, కార్యకర్తలకు గౌరవం లేదు

వైసీపీలో నేతలు, కార్యకర్తలకు గౌరవం లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపణ హైదరాబాద్: వైసీపీ నుంచి రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన...

పంచాయతీ ఎన్నికల సంసిద్ధత

పంచాయతీ ఎన్నికల సంసిద్ధత: వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం జిల్లాలో 335 పంచాయతీలు, 2874 వార్డులు ఆసిఫాబాద్‌, డిసెంబరు 11 : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం ఆశావాహులు ఎదురుచూస్తుండగా, జిల్లా యంత్రాంగం పూర్తి...

అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు

అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు: సీఆర్డీఏ చర్యలు అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు కేటాయించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇవాళ లాటరీ ద్వారా ప్లాట్లను అప్పగించేందుకు...