Breaking News

దిల్లీలో వరుస హత్యలు: కేజ్రీవాల్ ఆందోళన

దిల్లీలో వరుస హత్యలు: కేజ్రీవాల్ ఆందోళనన్యూఢిల్లీ, డిసెంబర్ 08 దేశ రాజధానిలో వరుస హత్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే రోజు మూడు వేర్వేరు...

సమగ్ర సర్వే పూర్తి…

సమగ్ర సర్వే పూర్తి: కోటి 14 లక్షల కుటుంబాల డేటా సిద్ధండిసెంబర్ 08, 2024 తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే విజయవంతంగా పూర్తయింది. గత నెల ప్రారంభమైన ఈ...

పైలట్ ప్రాజెక్టుగా పింఛన్ల తనిఖీ ప్రారంభించనున్నారు

పైలట్ ప్రాజెక్టుగా పింఛన్ల తనిఖీ ప్రారంభండిసెంబర్ 08, 2024 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లలో అనర్హుల అర్హత నిర్ధారణ కోసం పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనుంది. వైసీపీ పాలనలో దివ్యాంగులు సహా ఇతర కేటగిరీలకు...

మున్సిపాలిటీల్లో 51 గ్రామాల విలీనం

తెలంగాణలో 51 గ్రామాల విలీనం: కీలక నిర్ణయంహైదరాబాద్, డిసెంబర్ 08 రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది....

టీడీపీలో చేరనున్న వాసిరెడ్డి పద్మ

వాసిరెడ్డి పద్మ త్వరలో టీడీపీలో చేరనున్న అవకాశం ఈ నెల 9వ తేదీన టీడీపీ నాయకుడు నారా లోకేష్ సమక్షంలో వాసిరెడ్డి పద్మ టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం. ఇటీవల ఆమె వైసీపీకి రాజీనామా...

కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ LP సమావేశం.

నేడు మాజీ సీఎం కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ LP సమావేశం. మధ్యాహ్నం ఒంటగంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అనుసరించాల్సిన వ్యూహాలపై...

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పరిశీలించేందుకు పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పవన్ కళ్యాణ్ గారు. చెక్కి పై ఎక్స్పైరీ చూస్తున్న డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి స్థాయి గ్రాట్యుటీని చెల్లించే విషయంపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు, గ్రాట్యుటీపై రూ.16 లక్షల సీలింగ్‌ను...

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన

పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటన Dec 07, 2024, పీఎం కిసాన్ నగదు.. కేంద్రం కీలక ప్రకటనపీఎం కిసాన్ కింద ఏడాదికి రూ.6,000ల మొత్తాన్ని కౌలు రైతులకూ వర్తింపజేసే ప్రతిపాదనేదీ లేదని...

కేసీఆర్ నివాసానికి బయల్దేరిన మంత్రి

కేసీఆర్ నివాసానికి బయల్దేరిన: మంత్రి పొన్నం.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి బయల్దేరిన మంత్రి పొన్నం ప్రభాకర్.