Breaking News

నేడే బక్రీద్ పండుగ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవు

మే 28, (నేటి తెలుగు పత్రిక): ఈద్ అల్-అధా సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వ సెలవు అమల్లో ఉంది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయనున్నాయి.మొదట బక్రీద్‌ను మే 27న నిర్వహించాలనుకున్నప్పటికీ, నెలవంక దర్శనం ఆలస్యంగా కావడంతో పండుగను మే 28కి మార్చారు. ఈ నేపథ్యంలో Andhra Pradesh, Telangana ప్రభుత్వాలు నేడు అధికారిక సెలవు ప్రకటిస్తూ ఇప్పటికే జీవోలు జారీ చేశాయి.ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాలతో బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *